ఉపనిషత్తులు శృతి శిరములని చెప్పబడ్డాయి. కాబట్టి ఉపనిషత్తులను అధ్యయనం చేస్తే వేదసారం మనకు అందుతుంది. అలంటి ఉపనిషత్తులలో మొదటిది శ్రీ ఈశావాస్యోపనిషత్, శ్రీ ప్రేమ్ సిద్దార్ధ గారు 'మా' టివిలో చేసిన దివ్య ప్రసంగాలు పండిత పామర జన హృదయ రంజకములై ఎందరినో ఆకట్టుకున్నాయి. ఆప్రసంగాలు పుస్తకరూపంలో మీకందిస్తున్నం చదవండి!
శ్రీ ఈశావాస్యోపనిషత్ Rs.100/-
No comments:
Post a Comment